19వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సతీమణి

57చూసినవారు
19వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే సతీమణి
ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి శనివారం తణుకు పట్టణంలో పర్యటించారు. స్థానిక 19వ వార్డులో పర్యటించిన ఆమె ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్