28 మంది వాలంటీర్లు రాజీనామా

7632చూసినవారు
28 మంది వాలంటీర్లు రాజీనామా
ఆకివీడు మండలం మాదివాడ మూడవ సచివాలయం పరిధిలోని 28మంది వాలంటీర్లు శనివారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను ఆకివీడు ఎంపీడీవోకు అందజేశారు. అనంతరం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేము సిద్ధమంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్