వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

83చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలోని స్థానిక సాలిపేటలో జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదల కోసం ఏర్పాటు చేసిన 'వస్త్రదానం' కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుని మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్