సీఎం, డిప్యూటీ సిఎం చిత్రపటాలకు పాలాభిషేకం

79చూసినవారు
ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమాన్ని కూటమి నాయకులు సోమవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ పెంచిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్