ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే గన్ని

59చూసినవారు
రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చిందని టీడీపీ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలో జోరు వర్షంలో సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులతో కలిసి గన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మ అందజేసారు. భీమడోలు మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని నాగగోపాలరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్