దీపారాధన చేసిన జనసేన నాయకులు

74చూసినవారు
దీపారాధన చేసిన జనసేన నాయకులు
శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలు నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షల్లో భాగంగా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామం జనసేన పార్టీ నాయకులు సోమవారం రాత్రి నారాయణపురం వెంకన్న స్వామి ఆలయంలో దీపారాధన నిర్వహించారు. స్థానిక భూదేవి, శ్రీదేవి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి దీపాలతో గ్రామంలో ర్యాలీ చేశారు.

సంబంధిత పోస్ట్