రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి

63చూసినవారు
రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం: జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి
రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం కోసం కూటమి పార్టీకి ఓటు వేయాలని ఆ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు కోరారు. నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో నియోజకవర్గం కూటమి ఆసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని గోపాలం ఇంటింటికి వెళ్లి ఓటర్ ను కలుసుకుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుకు, ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓటు వెయ్యాలని వారు కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్