ఎలుకల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలి

84చూసినవారు
ఎలుకల నిర్మూలనపై అవగాహన కలిగి ఉండాలి
రైతులు ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి అధిక దిగుబడి పొందాలని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. శనివారం నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల అలకనంద, వ్యవసాయ శాఖ సిబ్బంది సోనీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్