నిడమర్రు మండలం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రమణారావు మాట్లాడుతూ పత్తేపురం గ్రామంలో 70 ఏళ్లగా ఇల్లు స్థలాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకుని జీవిస్తున్న 20 నివాసప్రాంత భూములు 2020 సo. నుండి సామాన్య ప్రజలకు తెలియకుండా వారి స్థలాలను అజ్ఞాతవ్యక్తి. ఖాదీబండారి చిన్న పరిశ్రమలపేరుతో తనకాలోను పెట్టి వాడుకున్నారని ఆ డబ్బులు కట్టనందున స్థలాలను రిజిస్టర్ కార్యాలయం బ్లాక్లిస్టులోపెట్టిoదని సోమవారం బాధితులు వాపోయారు.