ఉంగుటూరు: వెలవెలబోయిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

82చూసినవారు
ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో రెండో రోజు బుధవారం జరుగుతున్న ఉపసర్పంచులు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులు వెలవెలపోయింది. మొత్తం 80 మంది సభ్యులకు అతి తక్కువ సభ్యులు మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ వచ్చి సభ్యులకు శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్