ఉంగుటూరులో కూటమి జెండా ఎగరవేస్తాం

58చూసినవారు
ఉంగుటూరులో కూటమి జెండా ఎగరవేస్తాం
ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరవేస్తామని ఏలూరు జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం నిడమర్రు మండలం భువనపల్లి గ్రామంలో కూటమి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉంగుటూరు అభ్యర్ధి పత్సమట్ల ధర్మరాజు గ్లాస్ కు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గన్ని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్