రైలు దగ్దంలో.. కళ్లముందే సజీవదహనం.. Viral Video

1092చూసినవారు
బంగ్లాదేశ్‌లో ప్రయాణికుల రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడున్నవారి కళ్లముందే అగ్నికి ఆహుతయ్యాడు. అతన్ని కాపాడేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినా.. అగ్నికీలల ధాటికి వారు ఏం చేయలేక నిస్తేజంగా ఉండిపోయారు. బాధిత ప్రయాణికుడు సైతం సాయం కోసం అర్తనాదం చేస్తూ.. చివరికి సజీవదహనమయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవగా.. నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

సంబంధిత పోస్ట్