భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈవో ఎంపిక

52చూసినవారు
భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈవో ఎంపిక
భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈవోగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈవోగా పనిచేశారు. క్రీడా నిర్వహణలో రఘురామ్‌కు విశేష అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది. పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురామ్‌ను ఎంపిక చేసినట్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్