నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు

51చూసినవారు
నేటి నుంచి వైసీపీ కీలక సమావేశాలు
వైసీపీ అధినేత జగన్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నేతలతో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్