'ఆయన వల్లే వైసీపీ ఓడిపోయింది'

72చూసినవారు
'ఆయన వల్లే వైసీపీ ఓడిపోయింది'
జగన్ పేషీలో ముఖ్య కార్యదర్శిగా పని చేసిన ధనుంజయ రెడ్డి వల్లే వైసీపీ ఓడిపోయిందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. ఆయన పనికిమాలిన చెత్త అధికారి అని మండిపడ్డారు. అభివృద్ధి పనులు, బిల్లుల కోసం ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కానీ తానేం తప్పు చేశానని ప్రజలు ఓడించారో తెలియడం లేదని ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్