ప్రతీకారం తీర్చుకుంటాం: అయ్యన్నపాత్రుడు

77చూసినవారు
ప్రతీకారం తీర్చుకుంటాం: అయ్యన్నపాత్రుడు
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. ‘నాలాంటి వారిపై తప్పుడు కేసులు పెట్టారు. కొందరైతే ఇంటింటికి వెళ్లి చంపేస్తామన్నారు. దౌర్జన్యాలు చేశారు ఇళ్లు తగలబెట్టారు. వైసీపీలో ఎవర్నీ వదిలేది లేదు. ప్రతీకారం తీర్చుకుంటా. వారందర్ని కటకటాల్లోకిి పంపించడం పక్కా.’ అని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్