తిరుపతి జిల్లా నాయుడు పేటలో
వైసీపీ,
టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డాడు. ఎన్నికల్లో
టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అది చూసిన
వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో
వైసీపీ,
టీడీపీ వర్గాలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇరు పార్టీలకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.