'వైఎస్ షర్మిల భద్రతను పెంచాలి'

69చూసినవారు
'వైఎస్ షర్మిల భద్రతను పెంచాలి'
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతను పెంచాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు. ఆమెకు 4+4 సెక్యూరిటీ ఉండేదని ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న తరుణంలో 1+1కు తగ్గించారు. కార్యకర్తల సమావేశాల కోసం రాష్ట్రమంతా షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచి, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి డీజీపీని కోరారు.

సంబంధిత పోస్ట్