అందరి సంక్షేమం కోరే ప్రభుత్వం ‘వైఎస్సార్ కాంగ్రెస్’

397131చూసినవారు
అందరి సంక్షేమం కోరే ప్రభుత్వం ‘వైఎస్సార్ కాంగ్రెస్’
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం పెద్దపాడు కార్యాలయంలో గార మండలం, బందరువానిపేటలో రామ మందిరం నిర్మాణానికి రూ.10 లక్షల చెక్కును ఆయా గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, విపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్