వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల

58చూసినవారు
వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల
బద్వేలులో బుధవారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసంవిరాళాల సేకరణ చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి. వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, ఏరియా కార్యవర్గ సభ్యుడు రమణ, పెంచలయ్య మాట్లాడుతూ. వరదల వల్ల విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు వెంకటరమణ. ఏఐవైఎఫ్ నాయకులు అనిల్, నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్