ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

83చూసినవారు
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆకాంక్షించారు. బద్వేలు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలోని భారీ వినాయకుడిని ఎమ్మెల్యే సుధమ్మ, యువ నాయకులు ఆదిత్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్