పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి

77చూసినవారు
పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి
కడప జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు, రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఐజి కోయ ప్రవీణ్. శాంతిభద్రతల విషయంలో అలసత్వం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్