టిడిపిలో చేరనున్న శ్రీయపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి

52చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలం సీనియర్ నాయకులు శ్రీయపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆదివారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమావేశమై టిడిపి పార్టీకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీయపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. పుట్టా సుధాకర్ యాదవ్ కు స్వచ్ఛందంగా తమ మద్దతు ఉంటుందని, త్వరలోనే తన అనుచరుల తో భారీ స్థాయిలో టిడిపిలో చేరనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్