మార్కులు తక్కువొచ్చాయని టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

77చూసినవారు
మార్కులు తక్కువొచ్చాయని టెన్త్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
పదో తరగతి ఫలితాల్లో తక్కువ (జిపిఏ) మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు హరి చరణ్ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదివాడు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావడంతో తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పొలాల్లో కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్