14 ఏళ్ళ బాలికపై రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచారం

72చూసినవారు
14 ఏళ్ళ బాలికపై రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచారం
యూపీలో మరో దారుణం జరిగింది. బరేలీ సిటీ రైల్వే స్టేషన్లో 14 ఏళ్ల బాలికపై రేప్ జరిగింది. ఆమె తన తండ్రి, బంధువులతో ఉత్తరాఖండ్కు తీర్థయాత్రలకు వెళ్లి వస్తోంది. గురువారం రాత్రి ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ బాలికకు ప్రస్తుతం ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్