మయన్మార్‌లో భూకంపం.. శిథిలాల్లో చిక్కుకున్న జనం

56చూసినవారు
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. సడన్‌గా ఇళ్లు కూలిపోవడంతో ప్రజలంతా భయాందోళకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం కూలిన భవనాల కింద శిథిలాల్లో చిక్కుకున్న రారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్