వారి కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా: ఈసీ

84చూసినవారు
వారి కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా: ఈసీ
తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఈసీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రాష్ట్రంలోని 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఈసీ ఎక్స్ గ్రేషియాను రిలీజ్ చేసింది. మొత్తం రూ.1.95 కోట్లను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్