ఆప్ కాంపెయినర్లుగా 40 మంది

53చూసినవారు
ఆప్ కాంపెయినర్లుగా 40 మంది
గుజరాత్‌లో ఎన్నికల కాంపెయినర్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌లను సైతం ఆ జాబితాలో చేర్చింది. వీరితో పాటు కేజ్రీవాల్‌ సతీమణి సునీత, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లూ ఉన్నారు. ఆప్‌ రాజ్యసభ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌ల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచింది.

సంబంధిత పోస్ట్