ఘోరఅగ్నిప్రమాదం.. 41 మంది మృతి (వీడియో)

26990చూసినవారు
కువైట్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంగాఫ్ నగరంలోని నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 41 మంది చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు యూపీకి చెందిన వారు కాగా, మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. కేరళ వ్యాపారవేత్త కేజీ అబ్రహాంకు చెందిన భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్