పేద కుటుంబాలకు రూ.46,715.. ఫేక్‌ న్యూస్‌ అని తేల్చిన PIB ఫ్యాక్ట్ చెక్

81చూసినవారు
పేద కుటుంబాలకు రూ.46,715.. ఫేక్‌ న్యూస్‌ అని తేల్చిన PIB ఫ్యాక్ట్ చెక్
దేశంలోని పేద కుటుంబాలకు రూ.46,715 చొప్పున కేంద్రం ప్రభుత్వం ఇస్తోందనే వార్త కొన్నాళ్లుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. వ్యక్తిగత వివరాలు అందించాలని ఓ లింక్‌ను సైతం అందులో ఉంది. అవగాహన లేక కొందరు దీనిని ఇతరులకు షేర్ చేస్తున్నారు. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్త ఫేక్‌ న్యూస్‌గా తేల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్