ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న 5,821 పాఠశాలలు

82చూసినవారు
ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న 5,821 పాఠశాలలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 30,023 పాఠశాలలు నడుస్తుండగా.. వాటిలో 45.18% చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉంది. ఏకంగా 13,364 పాఠశాలల్లో పిల్లలు 50 మందిలోపే ఉన్నారు. రాష్ట్రంలోని 1,213 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడని, 5,821 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్