ఆయిల్ రిఫైనరీతో ఏపీకి రూ.70 వేల కోట్ల పెట్టుబడులు

79చూసినవారు
ఆయిల్ రిఫైనరీతో ఏపీకి రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రిఫైనరీ ఏర్పాటుకు అససరమైన భూములు కేటాయిస్తామని...90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్