20 ఏళ్లలో 89 వేల ఎకరాల అడవులు నాశనం

52చూసినవారు
20 ఏళ్లలో 89 వేల ఎకరాల అడవులు నాశనం
దేశంలో 2002-2022 మధ్యకాలంలో 89 వేల ఎకరాల విస్తీర్ణం మేర అడవులు కార్చిచ్చుల కారణంగా నాశనమయ్యాయి. కాగా, ఒడిశాలో కార్చిచ్చులతో అత్యధిక నష్టం సంభవించగా అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి.

సంబంధిత పోస్ట్