మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి

66చూసినవారు
మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి
మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. కట్టెలు కొట్టేందుకు నలుగురు వ్యక్తులు అడవికి వెళ్లారు. ఆ సమయంలో ప్రెజర్ బాంబు పేలి ఏసు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్