కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు

558చూసినవారు
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు
మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)పై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కన్నారావుతో పాటు అతని అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు మొత్తం 38 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్