ఫేక్ లోగో వైరల్ చేశారని.. ఇద్దరిపై కేసు

55చూసినవారు
ఫేక్ లోగో వైరల్ చేశారని.. ఇద్దరిపై కేసు
TGSRTC ఫేక్ లోగోను వైరల్ చేశారంటూ రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ లోగోను షేర్ చేసినందుకు.. అలాగే దాన్ని తామే తయారు చేశామంటూ తనతో పాటు హరీశ్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని దిలీప్ ఆరోపించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్నీ ఎదుర్కొని వచ్చిన తమలాంటి వారిపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్