బీహార్లోని గయాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు ఒక ప్లాట్ఫారం నుంచి మరొక ప్లాట్ఫారానికి రైల్వేట్రాక్ దాటుకుంటూ వెళ్లాడు. ఇంతలో ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ యు
వకుడు భయంతో రైల్వే ట్రాక్ మధ్యలో పడుకున్నాడు. అతడిపై నుంచి రైలు వెళ్లింది. ఆ తర్వాత ఆ యువకుడు పైకి లేచి ప్లాట్ఫారం పైకి చేరుకున్నాడు. అతడికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ వీడిీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.