మంచిర్యాల జిల్లా హాజీపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాజీపూర్లో మల్యాల నరేష్ అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చైతన్య అనే వ్యక్తి హత్య చేశాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.