బండరాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

54చూసినవారు
బండరాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాజీపూర్‌లో మల్యాల నరేష్ అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చైతన్య అనే వ్యక్తి హత్య చేశాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్