పిల్లి మాంసం తిన్న గర్భిణి.. చివరికి

145632చూసినవారు
పిల్లి మాంసం తిన్న గర్భిణి.. చివరికి
గర్భం దాల్చిన సమయంలో తీసుకునే ఆహారంపై మహిళలు శ్రద్ధ వహించాలి. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ మహిళ ప్రస్తుతం రోదిస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అల్మా అనే మహిళ గర్భం దాల్చిన సమయంలో అడవి పిల్లి మాంసం తినింది. తర్వాత పుట్టిన బిడ్డకు ముఖంతో సహా శరీరమంతా దట్టంగా వెంట్రుకలు ఏర్పడ్డాయి. దీనిని 'వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్'గా వైద్యులు పేర్కొన్నారు. చికిత్స కోసం ప్రస్తుతం అల్మా దాతల నుంచి నిధులు సేకరిస్తోంది.

సంబంధిత పోస్ట్