రియల్ హీరో.. చేతికి బుల్లెట్ తగిలినా..
By dreddy 554చూసినవారుమహారాష్ట్రలో ఓ మినీ బస్సు డ్రైవర్ పెద్ద సాహసమే చేశారు. చేతికి బుల్లెట్ తగిలినా లెక్కచేయకుండా దోపిడీ దొంగల బారీ నుంచి 30 మంది ప్రయాణికులను కాపాడారు. సోమవారం రాత్రి అమరావతి(ఎంహెచ్) నుంచి నాగ్పుర్కు వెళ్తున్న మినీ బస్సుపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు. డ్రైవర్ ఖోమ్దేవ్ కవాడే చేతికి బుల్లెట్ తగిలినా బస్సును ఆపకుండా సురక్షితంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, ప్రయాణికుల ప్రాణాలు, ఆస్తులు కాపాడారు.