వినియోగదారులకు షాక్.. పెరిగిన అమూల్ పాల ధరలు

14471చూసినవారు
వినియోగదారులకు షాక్.. పెరిగిన అమూల్ పాల ధరలు
పాల వినియోగదారులకు అమూల్ సంస్థ మరోసారి షాకిచ్చింది. అన్ని వేరియంట్లలో పాల ధర లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.. పెరిగిన ఈ ధరలు సోమవారం (జూన్ 3) నుంచి అమలులోకి రానున్నాయి. మొత్తం నిర్వహణ, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే అమూల్ పాల ధరలు పెరిగాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్