కేరళలో అధికార సీపీఎంకు షాక్!

52చూసినవారు
కేరళలో అధికార సీపీఎంకు షాక్!
కేరళలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. కరువాన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకుణంలో హవాలా లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంది. PMLA కింద త్రిసూర్ జిల్లాలో రూ. 10 లక్షల విలువైన భూమి, ఐదు గుర్తు తెలియని రూ. 63 లక్షల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్