ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు

75చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. వీరిద్దరూ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్