భవ్య శ్రీ రాముని శోభాయాత్ర

1541చూసినవారు
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన భవ్య శ్రీ రాముని శోభాయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ఉత్సాహంగా ర్యాలిలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక గోపాలకృష్ణ మఠం వద్ద శ్రీరాముని విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, మఠాధిపతి యోగానంద సరస్వతి, ఎంపీ అభ్యర్థి నగేష్ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్