రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం: మాజీ ఐపీఎస్

83చూసినవారు
రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి బిజెపి పార్టీ వ్యతిరేకం అని విశ్రాంత ఐపీఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల చైతన్య యాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇందులో భాగంగా పట్టణంలోని నేతాజీ చౌక్ కూలీల అడ్డ వద్ద ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగాన్ని, హక్కులను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్