బిఆర్ఎస్, బిజెపి పార్టీలు జిల్లాకు చేసింది ఏమీ లేదు

76చూసినవారు
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపి, బిఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని డిసిసిబి చైర్మన్ అడ్డీ భోజా రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్, బీజేపి అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు జిల్లాకు చేసింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహిళకు అవకాశం ఇచ్చిందని కావున ఆత్రం సుగుణను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్