డీఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం

68చూసినవారు
ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్లను చైతన్యం చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. సిఐలు సత్యనారాయణ, అశోక్, ఫణిదర్, సిఆర్పిఎఫ్, క్యూఆర్టీ సిబ్బంది ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్