ఒకచోట చేరి.. సంతోషంగా గడిపి

50చూసినవారు
ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ కు చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. సుమారు 20 సంవత్సరాలు తర్వాత పూర్వ విద్యార్థులు వారు కలుసుకున్నారు. పాఠశాలలో జరిగిన అపూర్వ సమ్మేళనానికి హాజరయ్యారు. ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఉత్సాహంగా గడిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్