జోరుగా వ్యవసాయ పనులు

575చూసినవారు
అన్నదాతలు వానాకాలం సీజన్ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం పత్తి పంట సాగు వైపే ఆదిలాబాద్ జిల్లా రైతులు మొగ్గు చూపగా అందుకు తగ్గట్లుగా పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాల్లో ఇప్పటికే దుక్కు దున్నుకోవడం, విత్తనాల ఖరీదు వంటి పనులు పూర్తి చేసుకున్నారు. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, జైనథ్, బెలా మండలాలలో పలువురు రైతులు విత్తనాలు వితుకున్నారు దీంతో పొలాల వద్ద సందడి కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్