కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటింటి ప్రచారం

80చూసినవారు
కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటింటి ప్రచారం
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపుకై తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ లోని రాం నగర్ కాలనీ లో మంగళవారం ఇంటింటి ప్రచారం చేపట్టి, పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని వేడుకొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, గోవర్ధన్ రెడ్డి, రహీమ్ ఖాన్, దామోదర్ రెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్